7, మార్చి 2009, శనివారం

ఆంజనేయ క్షేత్రంలో ఆంగ్లేయులు




పెన్నా నదికి ఉపనది పాపాఘ్ని శేషాచలము కొండ నుండి
 పాపఘ్నినది ప్రవహించినది.
అందుచేత ఈ ప్రదేశమును "గండి క్షేత్రము" అని పిలుస్తున్నారు.
కడప జిల్లాలోని గాలివీడు మండలములో ఉన్నది ఈ పుణ్య క్షేత్రము.
రాయచోటి-వేంపల్లి రోడ్డులో నెలకొని ఉన్నది ఈ "శ్రీ వీరాంజనేయ క్షేత్రము". 
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చేసే రోజులలో ఈ పుణ్య క్షేత్రముnu 
 సర్ థామస్ మన్రో, సి.పి. బ్రౌన్ లు దర్శించినారు. 

ఈ విశేషాలు, ఆనాటి "కడప జిల్లా గెజెట్టు"లలో ఉన్నవి. 
ఇవి నేటికీ చెన్నై మ్యూజియములో భద్రముగ ఉన్నవి.

1 కామెంట్‌:

durgeswara చెప్పారు...

jayahanumamta mahaa balavamta

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...