
పెన్నా నదికి ఉపనది పాపాఘ్ని శేషాచలము కొండ నుండి
పాపఘ్నినది ప్రవహించినది.
అందుచేత ఈ ప్రదేశమును "గండి క్షేత్రము" అని పిలుస్తున్నారు.
కడప జిల్లాలోని గాలివీడు మండలములో ఉన్నది ఈ పుణ్య క్షేత్రము.
రాయచోటి-వేంపల్లి రోడ్డులో నెలకొని ఉన్నది ఈ "శ్రీ వీరాంజనేయ క్షేత్రము".
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చేసే రోజులలో ఈ పుణ్య క్షేత్రముnu
సర్ థామస్ మన్రో, సి.పి. బ్రౌన్ లు దర్శించినారు.
ఈ విశేషాలు, ఆనాటి "కడప జిల్లా గెజెట్టు"లలో ఉన్నవి.
ఇవి నేటికీ చెన్నై మ్యూజియములో భద్రముగ ఉన్నవి.
1 కామెంట్:
jayahanumamta mahaa balavamta
కామెంట్ను పోస్ట్ చేయండి