
రాయచూరు వద్ద ఉన్న ఆత్మకూరులో ముత్యాలయ్యాచారి అనే వ్యక్తి ఉండేవాడు. సంతానార్ధి ఐన ఆయన శ్రీ కాశీపత్యావధానులు చేత "శ్రీ సత్య నారాయణ వ్రత మాహాత్మ్యము"ను రచియింప చేసాడు. అతని చిన్న భార్యకు సంతానము కలిగి,అతని కోరిక ఈడేరింది.
వారి సంకల్పబలము చేత ఆ విధంగా లోకానికి "శ్రీ సత్య నారాయణ వ్రత కల్పము"లభించినది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి