7, మార్చి 2009, శనివారం

మన్రో భక్తి


సర్ థామస్ మన్రో,ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనాలో,
బళ్ళారి జిల్లాలో కలెక్టరుగా పని చేశారు. 
మంత్రాలయము లోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠమునకు 
సంబంధించిన భూమివివాదము గూర్చి ,పరిశీలించుటకై
 మన్రో మంత్రాలయమునకు వెళ్ళారు. 
అప్పుడు ఆయన తన టోపీ(hat) ని తీసి ,పట్టుకుని ,వినమ్రతతో గుడిలోనికి వెళ్ళారు.
 ఆ మఠములో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించినప్పుడు,
 "నాతో ఎవరో అదృశ్య శక్తి, మాట్లాడి ,నా సందేహములను తీర్చారు." అని,
 ప్రభుత్వ పత్రాలలో వ్రాసారు. 
అలా, భూమి గురించిన శంకలన్నీ తొలిగిపోయినట్లు , 
మన్రో రాసిన "కడప గెజెట్టీర్లు ,చారిత్రక నిధులు .









కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...