22, జూన్ 2009, సోమవారం

తెల్ల వాళ్ల తిక్కకుదిరిందా,మరి?!

Chitra Varta
కుంచె కదిలింపే కాదు!

By kadambari piduri

బాపు
స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు.

ఆ మిత్రుల్లో ఒకాయన అన్నాడు
"మన డాక్టరు వివేకానంద మూర్తి ఇంగ్లండుకు వెళ్ళాడట!
లండనులో ప్రాక్టీసు పెట్టాడట కదా!?"

"ఏం? తెల్ల దొరలు మన దేశంలో తిష్ఠ వేసి,
రెండొందల ఏళ్ళు పాటు మనల్ని రాచిరంపాన పెట్ట లేదా?" అన్నాడు
సినీ దర్శక, చిత్రకారుడు బాపు.
"కుంచె కదిలింపే కాదు,
మాట విదిలింపు కూడా తెలుసును బాపుకి"
అని అందరూ నవ్వుకున్నారు.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...