16, మార్చి 2011, బుధవారం

అరుదైన ఫొటో















కాశ్మీర్ లోని
క్షీర్ భవానీ మాత కోవెలను దర్శించాడు
స్వామివివేకానందుడు.
అక్కడి దేవళాలకు చారిత్రక నేపథ్యం ఉన్నది.
శ్రీ లంకలో "త్రిపుర"గా కొలువబడే మహిళ ఆమె.
రామాయణ కాలములో ఆమె హిందూ దేశాన్ని సందర్శించినది.
ఇక్కడ ప్రజలు, "రాజ్ఞి" గానూ, దుర్గా దేవి అంశ కల దేవతగానూ భావించి,
గౌరవ సేవా అర్చనలను చేస్తారు.
ఆమె దుర్గా అవతారమే ఐనా,
ఇక్కడ వైష్ణవ రూపిణిగా భక్త కోటిని పరిపాలించే జననీ దేవత ఈమె.
1859 లో ఆయన కాశ్మీర్ లో కోవెలను దర్శించినప్పుడు,
అక్కడి కాశ్మీర్ పండితులను కలిసినప్పుడు, తీసిన అరుదైన ఫొటో ఇది.

[see link:

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...