.jpg)
కాశ్మీర్ లోనిక్షీర్ భవానీ మాత కోవెలను దర్శించాడుస్వామివివేకానందుడు.అక్కడి దేవళాలకు చారిత్రక నేపథ్యం ఉన్నది.శ్రీ లంకలో "త్రిపుర"గా కొలువబడే మహిళ ఆమె.రామాయణ కాలములో ఆమె హిందూ దేశాన్ని సందర్శించినది.ఇక్కడ ప్రజలు, "రాజ్ఞి" గానూ, దుర్గా దేవి అంశ కల దేవతగానూ భావించి,గౌరవ సేవా అర్చనలను చేస్తారు.ఆమె దుర్గా అవతారమే ఐనా,ఇక్కడ వైష్ణవ రూపిణిగా భక్త కోటిని పరిపాలించే జననీ దేవత ఈమె.1859 లో ఆయన కాశ్మీర్ లో కోవెలను దర్శించినప్పుడు,అక్కడి కాశ్మీర్ పండితులను కలిసినప్పుడు, తీసిన అరుదైన ఫొటో ఇది.[see link:
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి