
1952 లో విడుదలైన “ పరాశక్తి” - సినిమా చరిత్రలో
అనేక అంశాలుతో స్థానం గడించినది.
ఈ చలనచిత్రం సంభాషణలను " కరుణానిధి " రచించారు.
కలైంగర్ కరుణానిధి యే –
తరువాత , తమిళ నాడు ముఖ్యమంత్రి అయ్యారు;
ఇదీ ముఖ్య విశేషం.
1. శివాజీ గణేశన్, పండరీ బాయ్, శ్రీ రంజని, ఎస్.వి. సుదర్శనం మున్నగువారు నటించారు.
2.A.V.M. ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మించబడిన మూవీ.
3. Kalaingar M. Karunanidhi మాటలు రాసారు.
4. Parasakthi ని సనాతనవాదులైన బ్రాహ్మణుల మీద విపరీతంగా విమర్శలు చేస్తూ చిత్రించారు.
అందువలన,
ఈ సినిమా అనేక సంచలనాలకు ఆలవాలమై,తమిళ సినీ హిస్టరీలో
గుర్తుఉండి పోయింది.
అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Madras) చక్రవర్తి రాజ గోపాలాచారికి -
ఈ సినిమాలో బ్రాహ్మణ ద్వేషముతో -,” కుత్సిత మార్గంలో సాగిన చిత్రీకరణ మూలాన, నచ్చలేదు.
ఏమైనా, Sivaji Ganeshan నటనా ప్రాభవానికి నిదర్శనము ఈ తమిళ చిత్రం “పరాశక్తి”.
పరాశక్తి ;
By kadambari piduri,
May 23 2010 2:52PM
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి