9, మార్చి 2009, సోమవారం

కొలను భారతి కోవెల


''''''''''''''''''''''''


కొలను భారతి కోవెల  ;;;;;;;;;;;;;
"""""""""""""""'"""   

1)కర్నూలు జిల్లాలోని కొత్త పల్లె మండలములో
శ్రీ కొలను భారతీ దేవి అమ్మవారు ఉన్నారు.
2)నల్లమల కొండలలో "చారు ఘోషిణీ నది ఒడ్డున" 
వెలసిన ఈ కోవెలలు అతి ప్రాచీనమైనవి.
3)ఇచ్చట,"శ్రీ చక్ర  సంచారిణీ"యంత్రములో
   ' కొలను భారతి' ప్రతిష్ఠించ బడి ఉన్నారు,
4)ఈ క్షేత్రము "వరుణ తీర్ధము"గా ప్రసిద్ధి గాంచెను. 
5)శ్రీ శైలమునకు పశ్చిమ దిక్కులో ఉన్న
   ఈ' కొలను భారతీ అమ్మ వారు', 
           చేతిలో వేదములను ధరించి ఉన్న "పుస్తక పాణి".

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

శ్రీ శైలము నుండి గానీ, కర్నూలు నుండి గానీ బయలు దేరాలి.
 కొత్త పల్లె మండల కేంద్రము నుండి 15 కిలో మీటర్ల దూరములో
         "శివ పురము" (వరకు వేసి ఉన్న "తారు రోడ్డు) గ్రామాన్ని చేరి :
                 అక్కడినుండి 5 కిలో మీటర్లు (మెటల్ రోడ్) ప్రయాణించి,
                         "కొలను భారతి కోవెలలను" భక్తులు దర్శించు కొంటారు.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...