17, నవంబర్ 2008, సోమవారం

సుభాషితములు


సుభాషితములు :::
,,,,,,,,,,,,,,,,,,,,
"రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠా,
పాపే పాప పరాః సదా:
రాజాను మను వర్తంతే,
"యధా రాజా,తధా ప్రజా".
...................................
రాజు ధర్మ వంతుడు ఐతే ప్రజలు ఔతారు.
రాజు పాపాత్ముడు ఐతే,ప్రజలు అంతే!
రాజును ప్రజలు అనుసరిస్తారు.
"రాజు ఎలాగో ,ప్రజలూ అంతే!."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...